సంఘటనలు
1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా,
పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది.
లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా
మరణించారు.
1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
జననాలు
- క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్.
- 1884 : ఫ్రాన్సులో అధికంగా పనిచేసిన ఒక ఇటాలియన్
కళాకారుడు అమేడియో మొడిగ్లియాని జననం (మ.1920).
- 1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు
కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
- 1906: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు
కవి, పండితులు, వీరు కవి పాదుషా
బిరుదాంకితులు. (మ.1981)
- 1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ
ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
- 1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ
నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017)
- 1955: నందిని సిధారెడ్డి, సోయి అనే
పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల
వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
- 1957: శ్రీలక్ష్మి రేబాల, నటి,
భరతనాట్య కళాకారిణి.
- 1958: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
- 1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్
మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు.
- 1982: ఆచంట శరత్ కమల్, టేబుల్
టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu
మరణాలు
- 1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య
బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
- 1840 : కర్నూలు గత నవాబ్ గులామ్ రసూల్ రసూల్ ఖాన్ మరణం
- 1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
- 1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక
వేత్త. (జ.1923)
- 1994: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు.
జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
- 1999: రాజేంద్ర కుమార్, హిందీ
నటుడు. (జ.1929)
- 2012: దారా సింగ్, భారతీయ
మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
- కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
- సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం.
పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.
- నాబార్డ్ స్థాపక దినోత్సవం.
- బెల్జియం జాతీయ దినం.