Type Here to Get Search Results !

ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్!

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఇంద్రధనుస్సు” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది.


✅ 40% పైగా వైకల్యం ఉన్నవారికి వర్తింపు

✅ 5 రకాల APSRTC బస్సుల్లో పూర్తిగా ఉచితం

✅ ప్రీమియం సర్వీసుల్లో 50% రాయితీ కొనసాగింపు

✅ వైకల్య ధృవీకరణ పత్రం తప్పనిసరి

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages