Type Here to Get Search Results !

ఏపీలో పింఛన్ల తొలగింపు – కలెక్టర్లకే పూర్తి అధికారాలు!

0

ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే, వారిని తొలగించే అధికారాలు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.


మంత్రి శ్రీనివాస్ అసెంబ్లీలో చేసిన కీలక ప్రకటన:


  • అనర్హులపై ఫిర్యాదులు చేయవచ్చు
  •  కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారు
  • ఆరోపణలు నిజమైతే వెంటనే పింఛన్ తొలగింపు
  •  అర్హులకే పింఛన్ కొనసాగింపు


📌 ఈ నిర్ణయంతో పథకంలో పారదర్శకత & సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages