Type Here to Get Search Results !

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం ఎక్కడ?

 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం


         కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు కర్ణాటక బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. ఈ ప్రసంగంలో సోషల్‌ మీడియా బ్యాన్‌ విషయాన్ని ప్రకటించారు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages