10,12 తరగతులకు 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త సిలబస్ ను రూపొందించినట్లు CBSE BOARD ప్రకటించింది.
రాబోయే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి విద్యార్థులు రెండు సార్లు అనగా ఫిబ్రవరి మరియు ఏప్రిల్ లో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది.
10,12 తరగతులకు 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త సిలబస్ ను రూపొందించినట్లు CBSE BOARD ప్రకటించింది.
రాబోయే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి విద్యార్థులు రెండు సార్లు అనగా ఫిబ్రవరి మరియు ఏప్రిల్ లో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది.